బెల్లంపల్లి: కాంగ్రెస్ నాయకుడు పై కేసు నమోదు

0
105

బెల్లంపల్లి: కాంగ్రెస్ నాయకుడు పై కేసు నమోదు

కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ పై వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ శ్రీనివాసరావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ అందుగుల రమేష్ ను మొబైల్ ఫోన్ లో అసభ్యకరంగా దూషించినట్లు ఫిర్యాదు అందింది. రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.హెచ్.ఓ వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా గొట్టిపాటి రామకృష్ణ గారి నాయకత్వంలో రవిచంద్ర గారి సన్మానం
NTR జిల్లా టిడిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గొట్టిపాటి...
By Rajini Kumari 2025-12-25 10:54:08 0 176
Telangana
ఆసియా కప్ 2025 మనదే: పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్
హైదరాబాద్ : ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి భారత్ అద్భుత విజయం సాధించింది....
By Sidhu Maroju 2025-09-28 19:16:58 0 176
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారునుగా నియామకం!!
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులుగా డా.మంతెన సత్యనారాయణ రాజు నియామకం...ప్రముఖ ప్రకృతి...
By Hari Krishna 2025-12-29 13:46:40 0 132
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com