నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు

0
157

నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు

నెన్నెలా మండలం గొల్లపల్లి సర్పంచ్ జాడి లక్ష్మిని, ఆమె భర్త నారాయణను దూషించిన పోతరాజుల సురేష్‌పై కేసు నమోదైంది. మహిళా సంఘం భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తున్న సర్పంచ్‌ను మద్యం మత్తులో సురేష్ దూషించి, చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించాడని ఎస్సై ప్రసాద్ తెలిపారు. సర్పంచ్ భర్త తనను దూషించాడని సురేష్ ఫిర్యాదు చేయడంతో, నారాయణపై కూడా కేసు నమోదు చేశారు.

Search
Categories
Read More
Telangana
ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు ‎బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం
మార్చి 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక 'ఇండియా టుడే కాన్‌క్లేవ్'...
By Ponnala Srinivasrao 2026-03-10 05:35:22 0 214
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
By Kothuru Murali 2026-02-28 13:04:47 0 72
Andhra Pradesh
నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి పి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
రాష్ట్ మానవ వనరుల ఐటి ఎలక్ట్రానిక్స్ మరియు ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి...
By Benguluri Madhubabu 2026-03-11 03:37:15 0 120
Andhra Pradesh
అయ్యప్ప స్వామి దర్శించుకున్న జడ్పీ చైర్మన్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారి పల్లి కోటమలై అయ్యప్ప స్వామి...
By Kothuru Murali 2026-01-11 08:19:17 0 105
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com