ఆశా వర్కర్లతో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చాయ్ పే చర్చ.|

0
148

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో చాయ్ పే చర్చ కార్యక్రమము నిర్వహించారు.

అల్వాల్ మండలము ఆశా వర్కర్లతో తేనేటి విందు ఏర్పాటుచేసి వారి కి ఉన్న సమస్యలపై చర్చించారు. ఆశ వర్కర్లు పలు కార్పొరేటర్ కు విన్నవించారు . 

ముఖ్యంగా సెంటర్స్ కూడా లేని ప్రదేశాలు ఉన్నాయని కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేక సరైన వసతులు లేవని, మూత్ర శాలలు కూడా లేవని వెల్లడించారు. బుధవారం శనివారం గర్భిణులకు కానీ పిల్లలకు గాని వ్యాక్షన్స్ వేయడానికి సరైన వసతులు లేవని పేర్కొన్నారు . 

వారికి కావలసిన సదుపాయాల కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పై అధికారుల కు విన్నవించే ప్రయత్నం చేస్తానని, శాంతి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు జ్యోతి, కోమలత ,చంద్రిక, భాగ్య, ప్రమీల, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రోన్ నిఘాతో నేరాల నియంత్రణకు కట్టుదిట్ట చర్యలు: ఎస్పీ.
అన్నమయ్య జిల్లాలో నేరాల నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-04-02 05:44:51 0 54
Telangana
అభివృద్ధి పనులు చేసేది కేంద్రం. మా ప్రభుత్వమే చేస్తుందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
 నడిచే సిసి రోడ్డు, పారే కాలువ, పెరిగే మొక్కలు, తినే బియ్యం మా ప్రభుత్వ పథకాలే అని,...
By Sidhu Maroju 2025-06-09 13:06:28 0 1K
Andhra Pradesh
మదనపల్లి బీటీ కళాశాల భూమి కబ్జా గుట్టురట్టు.
మదనపల్లె బీటీ కళాశాలకు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా భవనాలు...
By Pagadala Venkateswar 2026-01-29 07:39:26 0 100
Kerala
Thiruvananthapuram: Prime Minister Narendra Modi inaugurated the Vizhinjam International Seaport
Thiruvananthapuram: Prime Minister Narendra Modi on Friday inaugurated the Vizhinjam...
By BMA ADMIN 2025-05-20 05:01:14 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com