ఆశా వర్కర్లతో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చాయ్ పే చర్చ.|
Posted 2026-01-10 12:33:34
0
100
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో చాయ్ పే చర్చ కార్యక్రమము నిర్వహించారు.
అల్వాల్ మండలము ఆశా వర్కర్లతో తేనేటి విందు ఏర్పాటుచేసి వారి కి ఉన్న సమస్యలపై చర్చించారు. ఆశ వర్కర్లు పలు కార్పొరేటర్ కు విన్నవించారు .
ముఖ్యంగా సెంటర్స్ కూడా లేని ప్రదేశాలు ఉన్నాయని కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేక సరైన వసతులు లేవని, మూత్ర శాలలు కూడా లేవని వెల్లడించారు. బుధవారం శనివారం గర్భిణులకు కానీ పిల్లలకు గాని వ్యాక్షన్స్ వేయడానికి సరైన వసతులు లేవని పేర్కొన్నారు .
వారికి కావలసిన సదుపాయాల కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పై అధికారుల కు విన్నవించే ప్రయత్నం చేస్తానని, శాంతి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు జ్యోతి, కోమలత ,చంద్రిక, భాగ్య, ప్రమీల, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
జిల్లాకు విచ్చేసిన వ్యవసాయ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూల్ ఎస్పీ :
కర్నూలు జిల్లా...వ్యవసాయ శాఖ మంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన... డిఐజి , కర్నూలు...
UP Grapples with Heavy Monsoon, Flood Alerts Issued |
Uttar Pradesh continues to experience heavy monsoon rains, prompting alerts in several districts....
వైయస్ షర్మిల రెడ్డి రెండేళ్లు కావస్తున్న మహా శక్తి పథకం అమలులో లేదు
SCROLL
విజయవాడ
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్
-...
రాజకీయ కోణం లో చూడకండి !! మోహన్ భగవత్
కర్నూలు : ఆర్ఎస్ఎస్ ను రాజకీయ కోణంలో చూడటం వల్ల అపార్థాలు ఏర్పడుతున్నాయని సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్...
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు. చీరాల డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో 150 మంది పోలీస్ సిబ్బందితో చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్.
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన...