10వ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభకు కలెక్టర్ అభినందనలు.
Posted 2026-05-04 09:39:11
0
98
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సోమవారం కలెక్టరేట్లో అభినందించారు. విద్యార్థుల కృషి, పట్టుదలే విజయానికి కారణమని ప్రశంసించిన ఆయన, ఈ ఫలితాలు భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని తెలిపారు. ఇంటర్లో ఆసక్తికి అనుగుణంగా సబ్జెక్టులు ఎంపిక చేసుకుని లక్ష్యాలతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే రోజులో రూ.97 కోట్ల విరాళాలు!
టీటీడీ చరిత్రలో అపూర్వ ఘట్టం.. ఒకేరోజు రూ.97 కోట్ల విరాళాలు
దాతల దర్శన సౌకర్యాల నిబంధనల మార్పుతో...
. Cyber Safety: TN Police Fights Online Fraud
Cyber Crime Wing of Tamil Nadu Police works 24x7 to stop online fraud. They track fake loan...
వరంగల్ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేయండి,బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
వరంగల్ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్...
ఏపీ అస్త్రం' ఆవిష్కరణ.. భవిష్యత్ పోలీసింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు...
Madanapalle: మదనపల్లె తట్టివారిపల్లి జంక్షన్లో తాలూకా ఎస్సై రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని తట్టివారిపల్లి జంక్షన్ వద్ద తాలూకా ఎస్సై...