మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు

0
154

మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు

మంచిర్యాలకు చెందిన ఎస్కే ఇమ్రాన్ కు భార్య చింతల జ్యోతి హత్య కేసులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య జీవిత ఖైదు విధించారు. పదేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఇమ్రాన్, భార్యపై అనుమానంతో నిత్యం మద్యం సేవించి ఆమెను కొట్టేవాడు. 2023 ఫిబ్రవరిలో తీవ్రంగా గాయపరచడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించడంతో ఈ తీర్పు వెలువడింది.

Search
Categories
Read More
Telangana
పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను పనులు త్వరగా పూర్తి చేయాలి... జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్
  మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూం లను మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్...
By Gangaram Rangagowni 2026-02-17 13:39:28 0 158
Andhra Pradesh
డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-02-07 11:50:31 0 98
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ పాత బస్టాండు లోఆటో బోల్తా పడి 11 మంది భక్తులకు గాయాలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన తెనాలి వలస...
By Kothuru Murali 2026-01-30 15:07:17 0 104
Prop News
Welcome to PROPIINN – Your Dream, Our Vision
In today’s real estate world, confusion often outweighs clarity. Searching for a flat?...
By Hazu MD. 2025-05-19 11:42:25 0 3K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com