అనకాపల్లిలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ మంత్రి అనిగాని సత్యప్రసాద్

0
157

అనకాపల్లి

5.1.2026

 

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ 

 

జగన్ ప్రభుత్వ పాపాల కారణంగానే ఇప్పటికీ భూముల వివరాల్లో తప్పులు

 

ప్రజల ఆస్తులను దొచుకునేందుకు జగన్ రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను తెచ్చారు

 

ప్రజల భూములను కబళించేందుకే తప్పుల తడకగా రీ సర్వే నిర్వహించారు

 

అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేశాం 

 

గ్రామ సభలు నిర్వహించి రీ సర్వేపై 2.5 లక్షలకు పైగా వచ్చిన అర్జీలను పరిష్కరించాం

 

ఇంకా ఏమైనా ఒకటి, రెండు తప్పులంటే వెంటనే పరిష్కరిస్తాం.

 

రీ సర్వేలో తలెత్తిన సమస్యలను పరిష్కరించే అధికారాలను ఎమ్మార్వోలకు బదిలీ చేశాం. 

 

రైతులు తప్పులను చూపిస్తే సరిచేసి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తాం 

 

వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. 

 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ మాత్రమే కాక సూపర్ 18 కార్యక్రమాలు చేశాం.

 

జగన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పుల భారం మోపితే.. కేవలం ఉత్తరాంధ్రకే మేం రూ. 10 లక్షల పెట్టుబడులు తెచ్చాం.

 

విశాఖ సిటీ ఐటి హాబ్ గా మారుతోంది.

 

రాష్ట్ర వ్యాప్తంగా రూ. 26 లక్షల పెట్టుబుడులతో 22 లక్షల మందికి ఉపాధి రానుంది.

Search
Categories
Read More
Uttarkhand
Uttarakhand Landslides: Red Alert Issued as Heavy Rains Block Roads and Force Evacuations
Monsoon Damage: Heavy monsoon rains in Uttarakhand have triggered sudden landslides across many...
By Triveni Yarragadda 2025-08-11 14:49:51 0 1K
Andhra Pradesh
కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభం
కర్నూలు ఎయిర్పోర్టులో కర్నూలు నుండి విజయవాడ విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు...
By mahaboob basha 2025-07-02 16:13:40 0 1K
Andhra Pradesh
హాస్పిటల్ కి ఐఎస్ఓ సర్టిఫికెట్ : కర్నూలు
కర్నూలు : కర్నూలులోని మెడికెవరు హాస్పిటల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఐఎస్ఓ సర్టిఫికెట్...
By Hari Krishna 2025-12-25 07:59:38 0 158
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com