పట్టాదారు పాసు పుస్తకముల పంపిణీ కార్యక్రమం_పెమ్మసాని చంద్రశేఖర్ గారు.

0
98

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమ సందర్భంగా భూ రికార్డ్స్ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు, సర్వే–రీసర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతికత వినియోగం, డిజిటలైజేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు 

రైతు మరియు భూమి కేంద్రంగా సాగుతున్న ఈ కార్యక్రమం,భూ రికార్డ్స్‌కు సంబంధించి ఉన్న వివాదాలకు దీర్ఘకాలిక, నమ్మకమైన పరిష్కారం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పారదర్శక వ్యవస్థ, ఖచ్చితమైన రికార్డులు, రైతులకు భరోసా కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం Dr.Chandra Sekhar Pemmasani గారు 

Search
Categories
Read More
Andhra Pradesh
మైనారిటీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన_తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా.
ఈరోజు గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మైనారిటీ నాయకులతో విస్తృత...
By John Baji 2026-01-21 10:58:11 0 106
Andhra Pradesh
రాజకీయ కోణం లో చూడకండి !! మోహన్ భగవత్
కర్నూలు : ఆర్ఎస్ఎస్ ను రాజకీయ కోణంలో చూడటం వల్ల అపార్థాలు ఏర్పడుతున్నాయని సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్...
By Hari Krishna 2025-12-21 14:11:41 0 92
Telangana
సదర్ సమ్మేళన ఉత్సవాలు: పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  తన నియోజకవర్గం లోని బొల్లారం,...
By Sidhu Maroju 2025-10-21 18:01:54 0 177
Bihar
Prashant Kishor stopped from entering Nitish Kumar's home village, claims 'top-down orders'
Jan Suraaj Party founder Prashant Kishor was stopped by district officials from entering Kalyan...
By BMA ADMIN 2025-05-19 18:50:15 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com