పట్టాదారు పాసు పుస్తకముల పంపిణీ కార్యక్రమం_పెమ్మసాని చంద్రశేఖర్ గారు.

0
179

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమ సందర్భంగా భూ రికార్డ్స్ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు, సర్వే–రీసర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతికత వినియోగం, డిజిటలైజేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు 

రైతు మరియు భూమి కేంద్రంగా సాగుతున్న ఈ కార్యక్రమం,భూ రికార్డ్స్‌కు సంబంధించి ఉన్న వివాదాలకు దీర్ఘకాలిక, నమ్మకమైన పరిష్కారం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పారదర్శక వ్యవస్థ, ఖచ్చితమైన రికార్డులు, రైతులకు భరోసా కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం Dr.Chandra Sekhar Pemmasani గారు 

Search
Categories
Read More
Telangana
కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు
మహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు.. అలాగే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. రావణుడిలోని...
By Ponnala Srinivasrao 2026-04-01 11:39:06 0 182
Telangana
కరెంట్ షాక్ మృతులకు ₹8 లక్షలు.. బిల్లులు యథాతథం – డబుల్ రిలీఫ్!
హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ నియంత్రణ సంస్థ (TGERC) కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు పెద్ద...
By Sidhu Maroju 2026-04-02 12:44:21 0 185
Andhra Pradesh
మార్కాపురంలో ఘనంగా 'రోడ్డు సేఫ్టీ' అవగాహన ర్యాలీ: రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకుందాం.
మార్కాపురంలో ఘనంగా 'రోడ్ సేఫ్టీ' అవగాహన ర్యాలీ: రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకుందాం....
By Chennaiah Kati 2026-02-05 05:05:05 0 182
Andhra Pradesh
TTD: టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్.
టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ అవినీతి ఆరోపణలు ఆరోపణలను తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్...
By Pagadala Venkateswar 2026-02-19 06:31:13 0 134
Telangana
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.... వరంగల్ జిల్లా
 వరంగల్: ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి.....   భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా...
By Gujile Ramu 2026-05-05 04:47:30 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com