పట్టాదారు పాసు పుస్తకముల పంపిణీ కార్యక్రమం_పెమ్మసాని చంద్రశేఖర్ గారు.

0
148

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమ సందర్భంగా భూ రికార్డ్స్ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు, సర్వే–రీసర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతికత వినియోగం, డిజిటలైజేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు 

రైతు మరియు భూమి కేంద్రంగా సాగుతున్న ఈ కార్యక్రమం,భూ రికార్డ్స్‌కు సంబంధించి ఉన్న వివాదాలకు దీర్ఘకాలిక, నమ్మకమైన పరిష్కారం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పారదర్శక వ్యవస్థ, ఖచ్చితమైన రికార్డులు, రైతులకు భరోసా కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం Dr.Chandra Sekhar Pemmasani గారు 

Search
Categories
Read More
Andhra Pradesh
కేఎల్ యూనివర్సిటీ గుంటూరు యువజన ఉత్సవాలు ముగింపు
(ఫర్ స్క్రోలింగ్)   KL యూనివర్సిటీ గుంటూరులో యువజనోత్సవల ముగింపు వేడుక సందర్భంగా..  ...
By Rajini Kumari 2025-12-20 12:58:04 0 120
Andhra Pradesh
YS Sharmila: ఏపీలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి జగన్ ప్రభుత్వమే కారణం: షర్మిల.
Andhra   YS Sharmila Blames Jagan Government for Rising Drug Culture in AP జగన్ పై...
By Pagadala Venkateswar 2026-03-09 05:49:57 0 82
Telangana
వరద ముంపుకు గురైన కాలనీలు- పరిశీలించిన ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : గవర్నమెంట్ > రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు...
By Sidhu Maroju 2025-09-18 08:42:37 0 249
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com