మంగళం లో రాజముద్ర తో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ

0
154

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మంగళం గ్రామపంచాయతీలో శుక్రవారం మధ్యాహ్నం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రలతో ముద్రించిన పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాజముద్రతో రైతులకు పట్టా పాసు పుస్తకాలను అందించేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాము, డిటి నాగేశ్వరరావు, మండల సర్వేయర్ శ్రీనివాసులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు#కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన… నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం
గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన… నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం  ...
By Pinnehasan Odela 2026-03-11 17:08:28 0 146
Andhra Pradesh
ఇబ్రహీంపట్నంలో వరుస బైకుల దొంగతనాలు
ఇబ్రహీంపట్నం లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు.....   పోలీసులకే తలనొప్పిగా మారిన దొంగల...
By Rajini Kumari 2026-01-16 12:54:57 0 161
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి రెండవ రోజు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు
ప్రకటన: మార్చి 07, 2026 విజయవాడ, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో...
By Rajini Kumari 2026-03-06 10:56:24 0 124
Telangana
నిజామాబాద్. చలో పరేడ్ గ్రౌండ్
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సభను విజయవంతం చేయాలని వాల్ పెయింటింగ్ వేయడం జరిగింది. ఈ...
By Sadaq Sadaq 2026-05-09 05:35:32 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com