వృద్ధురాలు మిస్సింగ్

0
78

చిత్తూరు జిల్లా, పుంగునూరు నియోజకవర్గం, సోమల మండలం, గన్నవారిపల్లె గ్రామానికి చెందిన 84 ఏళ్ల దాసరి ముని లక్ష్మమ్మ డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం ఏడు గంటల నుంచి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో, సమీప గ్రామాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ తెలిసినవారు 9052303444, 9494100507, 9886910201 నంబర్లను సంప్రదించాలని కుటుంబ సభ్యులు తెలియజేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Prop News
Be Seen. Be Trusted. Be a PropMate.
Personal Branding for Real Estate: How to Position Yourself Authentically In today’s real...
By Bharat Aawaz 2025-06-26 05:56:59 0 2K
Andhra Pradesh
స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా చీరాల మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించాను.
స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా చీరాల మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్న స్వామి వివేకానంద...
By Gadiyapudi Narendra 2026-01-12 16:08:44 0 96
Andhra Pradesh
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు
*Photos :-* అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి...
By Rajini Kumari 2025-12-25 10:46:54 0 171
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com