నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి.|

0
152

 

మేడ్చల్ మల్కాజ్గిరి : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్ లో గత రాత్రి 17 మంది కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

మద్యం తాగి బిర్యాని తిన్న అనంతరం 17 మంది తీవ్ర అస్వస్థత కి గురయ్యారు,

వీరిలో పాండు (53)మృతి చెందగా..అపస్మారక స్థితిలో ఉన్న 16 మంది ని చికిత్స నిమిత్తం హాస్పిటల్ ల్లో చేర్చారు.

నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి లో చికిత్స పొందుతున్న బాధితు ను పరామర్శించి కుటుంబ సభ్యులులకు మనోదైర్యాని కల్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి, 

ఆయన తో పాటు సోమ్మాన్నగారి శ్రీధర్ రెడ్డి సిద్దనోల సంజీవరెడ్డి, గఫ్ఫార్, రహీం, చందు, రాంచందర్, అమీర్, అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు... టీడీపీ ఎంపీలకు నారా లోకేశ్ కీలక సూచనలు.
టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలన్న మంత్రి నారా...
By Pagadala Venkateswar 2026-01-26 05:55:44 0 142
Bharat Aawaz
💔 A Mother’s Last Embrace: Miracle Survival in Air India Crash
In a heartbreaking yet awe-inspiring moment during the tragic Air India crash on June 12, an...
By Bharat Aawaz 2025-07-28 12:09:53 0 2K
Telangana
రాజీవ్ వీకర్ సెక్షన్‌లో నీటి కష్టాలకు చెక్… శాంతి రెడ్డి సడన్ యాక్షన్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని రాజీవ్ వీకర్ సెక్షన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న...
By Sidhu Maroju 2026-04-06 09:53:59 0 161
Telangana
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు....
  ఈరోజు నెక్కొండ మండలం గొట్లకొండ తండా లో మొట్టమొదటగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని...
By Gujile Ramu 2026-04-26 09:40:43 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com