నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి.|

0
131

 

మేడ్చల్ మల్కాజ్గిరి : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్ లో గత రాత్రి 17 మంది కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

మద్యం తాగి బిర్యాని తిన్న అనంతరం 17 మంది తీవ్ర అస్వస్థత కి గురయ్యారు,

వీరిలో పాండు (53)మృతి చెందగా..అపస్మారక స్థితిలో ఉన్న 16 మంది ని చికిత్స నిమిత్తం హాస్పిటల్ ల్లో చేర్చారు.

నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి లో చికిత్స పొందుతున్న బాధితు ను పరామర్శించి కుటుంబ సభ్యులులకు మనోదైర్యాని కల్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి, 

ఆయన తో పాటు సోమ్మాన్నగారి శ్రీధర్ రెడ్డి సిద్దనోల సంజీవరెడ్డి, గఫ్ఫార్, రహీం, చందు, రాంచందర్, అమీర్, అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుని పట్టుకున్న పోలీసులు.
హైదరాబాద్: రాచకొండ SOT,  మల్కాజ్ గిరి, మరియు కీసర పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో అంతరాష్ట్ర...
By Sidhu Maroju 2025-10-10 11:32:36 0 212
Andhra Pradesh
శ్రీకాకుళం నిరుద్యోగులకు స్వర్ణవకాశం
శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో...
By Manda Ramkumar 2026-03-26 07:41:53 0 118
Telangana
రహదారుల ప్రాజెక్ట్ మార్పు: రైతుల నష్టం Telangana లో RRR ప్రాజెక్ట్
రహదారుల ప్రాజెక్ట్ మార్పు: రైతుల నష్టం Telangana లో RRR ప్రాజెక్ట్ తెలంగాణలో ఆర్.ఆర్.ఆర్...
By Bharat Aawaz 2025-09-20 10:49:43 0 771
Telangana
స్విమ్మింగ్ పూల్స్‌లో సరదా… భద్రతలో శూన్యం! ప్రాణాలకు ముప్పుగా మారుతున్న నిర్లక్ష్యం”|
హైదరాబాద్ : వేసవి సెలవులు ప్రారంభం కావడంతో నగరంలోని స్విమ్మింగ్ పూల్స్ పిల్లల కేరింతలతో...
By Sidhu Maroju 2026-03-22 08:36:52 0 116
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ మద్యపు స్కాం: ED దర్యాప్తు చర్యలు |
ఆంధ్రప్రదేశ్ మద్యపు స్కాం: ED దర్యాప్తు చర్యలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కాం కేసులో...
By Bharat Aawaz 2025-09-20 10:36:11 0 765
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com