పుంగనూరు చిత్తూరు జిల్లా కి బాయ్ బాయ్ అన్నమయ్య జిల్లా కు వెల్కం
Posted 2026-01-01 12:25:40
0
81
చిత్తూరు జిల్లాతో ఉన్న సంబంధాన్ని తెంచుకుని, పుంగనూరు బుధవారం కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో చేరింది. వైసీపీ ప్రభుత్వ జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడుగా విడిపోయింది. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో భాగమయ్యాయి. అయితే, పరిపాలన సౌలభ్యం పేరుతో పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలోనే కొనసాగించారు. ఎన్నికల హామీ మేరకు, మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తూ అన్నమయ్య జిల్లాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం కొత్త జిల్లా పరిధిలో బోర్డులు ఏర్పాటు చేశారు. పుంగనూరు నియోజకవర్గం మదనపల్లెలో చేరడంపై ఎన్డీఏ కూటమి నాయకులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. 2026 తొలినుంచి పుంగనూరు అన్నమయ్య జిల్లాకు స్వాగతం పలికింది# కొత్తూరు మురళి.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
విజయవాడ నగరపాలక సంస్థ ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం
*విజయవాడ నగరపాలక సంస్థ*
*19-01-2026*
*ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలి*...
అక్రడేషన్ కార్డు జీవో విడుదల
మహబూబాబాద్, డిసెంబర్ 23(భారత్ అవాజ్): రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్...
మరోసారి భగ్గుమన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్ మరో సారి భగ్గుమంది.. 2024 జూలై , ఆగస్టు లో జరిగినఅలర్లలో షేక్ హసీనా ప్రభుత్వని...
నేటి సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం
*Press Release*
*నేటి సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు*
*రేపు ఆరుగురు...
పుంగనూరు నియోజకవర్గం : మోటర్ కేబుల్ చోరీచేసిన గుర్తు తెలియని వ్యక్తులు.
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం తాగునీటి సరఫరా చేసే బోరు మోటర్ కేబుల్ ను గుర్తు...