మహాభారతం నందు జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు

0
222

రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం కేంద్రం నందు మహాభారత యజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసమని కొనియాడారు నియోజకవర్గ టిడిపి నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు రామాపురం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాభారత కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మండల టిడిపి శ్రేణులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు సాంప్రదాయాలు వ్యక్తిత్వం భక్తి భావం పెంపొందించేందుకు ఎటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరం అన్నారు మహాభారతం ఏర్పాటు చేసిన మాజీ రామాపురం మండలం టీడీపీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆగ్రో వెంకట్రామిరెడ్డి మండల టిడిపి అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, చెన్న కృష్ణారెడ్డి సహదేవ రెడ్డి శివారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Business & Finance
CSC Registration Process for Digital Service Access
A Common Service Centre (CSC) is a government-backed digital service platform that delivers...
By Navya Sree 2026-07-24 05:08:53 0 18
Nagaland
NEC Reviews Mission Coffee Clusters Across Nagaland
The North Eastern Council (NEC) has conducted a pre-investment assessment of coffee-growing...
By Navya Sree 2026-06-26 07:54:50 0 54
Andhra Pradesh
లోక్ అదాలత్ లో 90 కి పైగా కేసుల పరిష్కారం
*లోక్‌ అదాలత్‌లో 90కి పైగా కేసుల పరిష్కారం*    *మంగళగిరి రూరల్ ఎస్సై...
By Rajini Kumari 2025-12-24 08:05:42 0 189
Telangana
ఆకస్మికంగా తనిఖీ చేసిన :: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్
మహబూబాబాద్::::పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ...
By Bheeshman King 2026-03-11 11:07:18 0 363
SURAKSHA
Dependra Pathak: A Visionary IPS Officer in Policing
From grassroots policing to national leadership, Dependra Pathak has built a distinguished career...
By Lokeshwari Panthadi 2026-07-24 07:22:18 0 12
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com