పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేత

0
135

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేత

వేటపాలెం : విధులను పరిశుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా శుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాట్లు బాలాజీ కాంప్లెక్స్ అధినేత  పరణం అంజన్ కుమార్ తెలిపారు గురువారం నూతన ఆంగ్ల నామ సంవత్సరం సందర్భంగా ఆయన వేటపాలెం పంచాయతీ నందు పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నూతన సంవత్సరం సందర్భంగా తన తండ్రి  కీర్తిశేషులు పరణం బాలాజీ రావు నాయుడు, సావిత్రి దేవి జ్ఞాపకార్థం  ఈ కార్యక్రమం ని రహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో  రామిశెట్టి నరసింహారావు, రాంబాబు, సీతారామయ్య, కిష్షు, సుబ్బమ్మ, కొట్టి రెడ్డి,  పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మ ఇస్తుంది !! కర్నూలు పోలీసులు ::
కర్నూలు : హెల్మెట్ ధరించాల్సిందే!కర్నూలు: జిల్లాలో ద్విచక్ర వాహన ప్రమాదాలు పెరిగిపోతున్న...
By Hari Krishna 2025-12-28 01:07:58 0 101
Andhra Pradesh
గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు గుంటూరు జిల్లా :ఎస్పీ వకుల్ జిందల్.
గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్...
By John Baji 2025-12-27 12:18:39 0 91
Andhra Pradesh
పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం: బ్యాంక్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, కనుమలో గంగమ్మ గుడి బైపాస్ మలుపు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం...
By Kothuru Murali 2026-01-20 13:35:21 0 58
Telangana
అల్వాల్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బటన్‌గూడ బొల్లారం రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో వేప...
By Sidhu Maroju 2025-06-22 08:01:45 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com