పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేత

0
191

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేత

వేటపాలెం : విధులను పరిశుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా శుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాట్లు బాలాజీ కాంప్లెక్స్ అధినేత  పరణం అంజన్ కుమార్ తెలిపారు గురువారం నూతన ఆంగ్ల నామ సంవత్సరం సందర్భంగా ఆయన వేటపాలెం పంచాయతీ నందు పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నూతన సంవత్సరం సందర్భంగా తన తండ్రి  కీర్తిశేషులు పరణం బాలాజీ రావు నాయుడు, సావిత్రి దేవి జ్ఞాపకార్థం  ఈ కార్యక్రమం ని రహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో  రామిశెట్టి నరసింహారావు, రాంబాబు, సీతారామయ్య, కిష్షు, సుబ్బమ్మ, కొట్టి రెడ్డి,  పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం. మేకింగ్ ఇండియాకి మద్దతు ఇద్దాం
పత్రికా ప్రకటన విజయవాడ    *• స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం మేకిన్ ఇండియాకి...
By Rajini Kumari 2026-01-04 11:08:14 0 140
Andhra Pradesh
చిత్తూరు: క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి
చౌడేపల్లి(M) వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి కుమారుడు తేజ(22) పాలెంపల్లిలో...
By Kothuru Murali 2026-01-17 11:02:44 0 97
Andhra Pradesh
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ 09-03-2026   ప్రచురణార్ధం   భవానీపురం రజ మసీద్ లో ఇఫ్తార్ విందు  ...
By Rajini Kumari 2026-03-10 08:36:40 0 105
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com