మహిళ వేషంలో మాయల మరాఠీ గ్యాంగ్.. గుట్టు రట్టు.
Posted 2026-06-03 05:32:42
0
79
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మహిళ వేషధారణతో పలువురిని మోసం చేస్తున్న మాయల మరాఠీ గ్యాంగ్ వ్యవహారం కలకలం రేపింది. గుప్త నిధులు, ప్రేతాత్మలు ఉన్నాయని, వాటిని తొలగించడానికి శాంతి పూజలు చేయాలని నమ్మించి లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పొత్తూరి మోహన కృష్ణమనాయుడు అలియాస్ (మధుశ్రీ, హనీ) నేతృత్వంలోని ఈ గ్యాంగ్ పలువురిని పెళ్లి చేసుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఈ మోసాల గుట్టు ఆలస్యంగా బయటపడింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Import License Made Easy for Global Business Growth
Import registration enables businesses to legally import goods into India by obtaining the...
మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య.
మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్...
దస్తూరాబాద్: సమస్యలపై ప్రత్యేక దృష్టి
గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాట్లు గొడిసెర్యాల గోండు గూడెం (జీ)...
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ జీవోను తక్షణమే రద్దు చేయండి
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ జీవోను తక్షణమే రద్దు చేయండి.: సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి...
మన్యం, విజయనగరం జిల్లాలకు Yellow Alert
రాబోయే మూడు గంటల్లో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై, చెదురుమదురుగా...