సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి

0
295

సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి 

 

భారత్ అవాజ్ సూర్యమోహన్తె తేలంగాణ కోడంగల్ జనవరి 01:-

 

వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం బాలంపేట గ్రామానికి చెందిన పి రాజేందర్ రెడ్డి,ఈ అశోక్ గౌడ్ అనారోగ్యానికి గురయ్యారు.చికిత్స నిమిత్తం నిమ్స్ అస్పత్రి హైదరాబాద్ నందు చికిత్స పొందుతున్న విషయాన్నీ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హరిశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కోడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తిరుపతిరెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రావ్ గ్రామ సర్పంచ్ ప్రమోద్ రావ్ దృష్టికి తీసుకెళ్లాగ కాడ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)LOC నిధుల నుండి నిమ్స్ ఆస్పత్రి చికిత్స నిమిత్తం ఒక్కొక్కరికి 300000/- చొప్పున 600000/-మంజూరు అయిన చెక్కులను నేడు హరిశ్వర్ రెడ్డి నిమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి చెక్కులను అందించడం జరిగింది.

Search
Categories
Read More
Tripura
Tripura Cancels ‘Happiest Hour’ Bar License Over Violations |
The West Tripura District Administration has revoked the license of the ‘Happiest...
By Pooja Patil 2025-09-16 10:25:27 0 561
Andhra Pradesh
విజయనగరం జైల్లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన
విశాఖపట్నం: విజయనగరం కేంద్ర కారాగారంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఖైదీలను మానవత్వం లేకుండా...
By Citizen Rights Council 2025-07-21 06:55:15 0 1K
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ పాత బస్టాండు లోఆటో బోల్తా పడి 11 మంది భక్తులకు గాయాలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన తెనాలి వలస...
By Kothuru Murali 2026-01-30 15:07:17 0 104
Telangana
ట్రాఫిక్ నిబంధనలే ప్రాణరక్ష- పోలీసుల అవగాహనతో పెరిగిన చైతన్యం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తూచా...
By Sidhu Maroju 2026-01-28 15:20:09 0 125
Telangana
ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి... జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్
మెదక్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం...
By Gangaram Rangagowni 2026-02-27 06:08:35 0 164
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com