విజయవాడ ఇంద్ర గాంధీ స్టేడియం టు కే వాగ్దాన్ ర్యాలీ

0
110

Press note

 

*ఈ రోజు ది.30.12.2025 తేది మంగళవారం మధ్యాహ్నం 02.45 గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు రహదారి భద్రత, మద్యం మరియు డ్రగ్స్ సేవించి వాహనాలు నడపడం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించు నేపధ్యంలో 2K వాక్తాన్ ర్యాలి 

 నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఈగల్ IGP శ్రీ *ఆకే* *రవికృష్ణ* IPS గారి మరియు SP (Ops) శ్రీ M. మహేశ్వర రాజు గారి మరియు SP(Admin) శ్రీ K. నగేష్ బాబు గారి ఆదేశాల మేరకు విజయవాడ ఈగల్ టీం హాజరు కావటం జరిగింది.

ఈ కార్యక్రమం లో గౌరవ నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు డ్రగ్స్ వద్దుబ్రో, సే నో టూ డ్రగ్స్ అనే Eagle పోస్టర్లు విడుదల చేసారు. నగర కమిషనర్ గారు మాట్లాడుతూ మద్యం, డ్రగ్స్ సేవించి వాహనాలు నడపటం చట్టప్రకారం నేరం కావున ఇటువంటి వాటికి ఎవరైనా పాల్పడితే చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తాము. అదేవిదంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఏవైనా గంజాయి, డ్రగ్స్ త్రాగటం వంటివి చేస్తే NDPS Act ప్రకారం కఠినంగా శిక్సిస్తాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో విజయవాడ నగర కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజశేఖర్ బాబు IPS గారు, నగర ట్రాఫిక్ DCP శ్రీమతి Shareen Begum, IPS గారు, ఈగల్ టీం సభ్యులు, ట్రాఫిక్ పోలీస్ లు, NGO సభ్యులు పాల్గొన్నారు.

 *EAGLE CELL* 

 *VIJAYAWADA* 🙏.

Search
Categories
Read More
Andhra Pradesh
బైక్ పై నుంచి పడి కోమాలోకి వెళ్లిన సచివాలయ ఉద్యోగి
రొంపిచర్ల మండలం పెద్దమల్లెల గ్రామ సచివాలయంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న...
By Kothuru Murali 2026-03-17 07:09:50 0 97
Andhra Pradesh
భవన కార్మికుల నిరసన
భవన నిర్మాణ కార్మిక సంఘం బోర్డు నిధులను 20 కోట్ల రూపాయలను ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడానికి కార్మిక...
By Rajini Kumari 2026-01-13 16:31:58 0 138
Andhra Pradesh
లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) శ్రీ బి. ఉమామహేశ్వర్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు
బాపట్ల: లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు...
By Gadiyapudi Narendra 2025-12-26 14:38:26 0 185
Telangana
రూ. 500 నోట్లను ఉపసంహరిస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దు-కేంద్రం |
హైదరాబాద్ : ఈ ఏడాది మార్చినాటికి ఏటీఎం కేంద్రాల నుండి రూ. 500 నోట్లను ఉపసంహరిస్తారనే ప్రచారంలో...
By Sidhu Maroju 2026-01-02 15:43:45 0 137
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com