పేద విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావాలి: విద్యాంజలి.

0
22

ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల అభివృద్ధికి దాతలు 'విద్యాంజలి' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ నున్నా అనూరాధ పిలుపునిచ్చారు. బుధవారం బసినికొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించడానికి ముందుకు వచ్చిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోపీనాథ్‌ను ఆమె అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛందంగా సేవలు అందించే వారికి కేంద్ర ప్రభుత్వం ధ్రువపత్రం అందజేస్తుందని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
సైబరాబాద్ 24 ఏళ్ల ప్రస్థానం : సూరారం పీఎస్ లో సంబరాలు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సూరారం...
By Sidhu Maroju 2026-02-12 16:14:02 0 40
Andhra Pradesh
జారి పడుతున్న బండ రాళ్లు ప్రమాద భరితంగా పానకాల స్వామి ఘాట్ రోడ్డు
*జారిపడుతోన్న బండరాళ్లు*   *-ప్రమాద భరితంగా పానకాల స్వామి ఘాట్ రోడ్డు మార్గం*  ...
By Rajini Kumari 2025-12-24 07:54:24 0 88
Telangana
నిజామాబాద్‌: ఓస్టల్ బైలెట్ లు బందోబస్తుతో కౌంటింగ్‌ హాల్‌కు తరలించాలి.
ఎనికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బైలెట్ ద్వార తమఓటు హక్కునువినియోగించుకొనుటకు విలిగా...
By Sadaq Sadaq 2026-02-08 12:44:10 0 65
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com