ఘనం గా ముక్కోటి ఏకాదశి!!

0
208

కర్నూలు : వెంకటరమణ కాలనీ : కర్నూల్ సిటీ లోని స్థానిక వెంకటరమణ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున మూడుగంటల నుంచి భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని ఉత్తర ద్వారం నుంచిదర్శించుకోవడానికి క్యూ కట్టారు. దేవస్థాన సిబ్బంది మరియు పోలీసు అధికారులు కట్టు దిట్టమైన ఏర్పాట్లు ఏర్పాట్లు చేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
పూర్వ విద్యార్థి స్కూలుకు మోటర్ వితరణ
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ...
By Kothuru Murali 2025-12-28 09:25:23 0 140
Telangana
Karimnagar: యుద్ధం ప్రభావంతో మూతపడుతున్న పెట్రోల్ బంకులు!
Karimnagar 
By Sunka Santhosh 2026-03-25 09:45:18 0 168
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఆగి ఉన్న...
By Kothuru Murali 2026-03-04 06:45:07 0 78
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com