వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం

0
380

వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం

బాపట్ల :  బాపట్ల జిల్లా,పాండురంగ పురం,ఓడరేవు, సూర్యలంక బీచ్ గోల్డెన్ సాండ్స్  చేరుకున్న రాష్ట్ర గవర్నర్ గౌ :శ్రీ అబ్దుల్ నజీర్ గారు.

  ఆదివారం మధ్యాహ్నం బాపట్ల జిల్లా పాండురంగ పురం,ఓడరేవు సూర్యలంక బీచ్,గోల్డెన్ సాండ్స్ కు చేరుకున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌ : శ్రీ అబ్దుల్ నజీర్ గారికి పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికిన   జాయింట్ కలెక్టర్ భావన. బాపట్ల  నియోజకవర్గం ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు,బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, డి యం & హెచ్ ఓ.డాక్టర్ విజయమ్మ, డిఎస్పీలు రామాంజనేయులు, జగదీష్ నాయక్, తహశీల్దార్ షేక్ సలీమ, తదితరులు ఉన్నారు.

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
గంజాయితో జీవితాలు నాశనం
గంజాయితో జీవితాలు నాశనం అవుతాయని బొబ్బిలి పట్టణ సీఐ నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం పారాది...
By Boiena Rajesh 2026-04-08 01:01:39 0 130
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక.
మదనపల్లె బీటీ కాలేజ్ హాకీ గ్రౌండ్‌లో ఆదివారం అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక...
By Pagadala Venkateswar 2026-04-13 05:33:23 0 71
Andhra Pradesh
విజయవాడలో ఓ బి సి విద్యార్థి సంక్షేమ సంఘం నిరాహార దీక్ష
ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ లో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర...
By Rajini Kumari 2026-03-10 08:46:46 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com