సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందవేత్త ! మంత్రి భరత్

0
110

కర్నూలు : 

27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

ముఖ్యమంత్రి స‌హాయ నిధి ద్వారా పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటున్నామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.

 క‌ర్నూలు న‌గ‌రంలోని మంత్రి కార్యాల‌యంలో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈ సందర్భం గా పంపిణీ మంత్రి టీజీ భరత్ పంపిణీ చేశారు. క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టివ‌ర‌కు 133 మందికి రూ.1,26,31,142ల చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేయడం జరిగిందని తెలియజేశారు. పార్టీల‌తో సంబంధం లేకుండా ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకుంటున్నాం. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా మా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందాని పేర్కొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
వ్యక్తిఆత్మహత్యాయత్నం
పుంగనూరు మండలంలోని కమతంపల్లి గ్రామానికి చెందిన ఆనంద (42) కుటుంబ కలహాల కారణంగా గురువారం ఇంట్లో...
By Kothuru Murali 2025-12-26 06:34:14 0 93
Telangana
కడెం ; గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షకు 5 తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కడెం...
By Mittapelli Saketh 2025-12-23 09:37:21 0 655
Goa
गोआ वेअरहाऊसिंग पॉलिसी: राज्याक लॉजिस्टिक्स हब बनोवपाचो प्लान
गोआ सरकारेन नवी #वेअरहाऊसिंग_पॉलिसी मंजूर केल्या। ह्या पॉलिसीचो मुख्य उद्देश राज्याक एक...
By Pooja Patil 2025-09-11 10:34:37 0 150
Andhra Pradesh
T.D.P Press Meet On Rob #Guntur New Updates
రైల్వే ఓవర్ బ్రిడ్జి గురించి ఈ రోజు జరిగిన pressmeet    #Sivanagendra #tdppressmeet...
By SivaNagendra Annapareddy 2025-12-14 08:58:59 0 294
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com