పోలీసుల ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హతం.|

0
141

హైదరాబాద్ : పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు ఉయికె గణేశ్ అలియాస్ పాక హన్మంతు హతం.

ఒరిస్సా రాష్ట్రంలో కంధమల్ - గంజాం పరిధి రాంభా అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.

ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి.

మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హనుమంతు.

హనుమంతుపై రూ.1.10 కోట్ల రివార్డు.

హనుమంతు స్వస్థలం నల్లగొండ జిల్లా పుల్లెంల గ్రామం.

Sidhumaroju  

Search
Categories
Read More
Telangana
మొయినాబాద్: డ్రగ్స్ కేసులో ముమ్మరంగా సిట్ విచారణ
మొయినాబాద్ మున్సిల్ :డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే...
By Veeresh Kumar 2026-03-27 07:33:17 0 212
Andhra Pradesh
ప్రతి కుటుంబానికి ఇల్లు కూటమి ప్రభుత్వం సంకల్పం మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం కలిబండ హరిజనవాడ పేదల సొంతింటి కలలను సహకారం చేసే దిశగా కూటమి...
By Benguluri Madhubabu 2026-04-02 06:18:54 0 78
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
తిరుమల శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతను మరింత పెంచే దిశగా కీలక అడుగు...
By Pagadala Venkateswar 2026-03-21 11:30:13 0 102
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com