సీఎం చంద్రబాబును కలిసిన గద్దె రామ్మోహన్ ఎంపీ కేసినేని

0
170

*విజ‌య‌వాడ‌* *25-12-2025*

 

*సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

 

*గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు పై సీఎం చంద్ర‌బాబు కు వినతి

 

*విజ‌య‌వాడ నగర పరిసరాల్లోని 74 గ్రామాల విలీనంతో గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ప్రతిపాదన

 

*దీర్ఘ‌కాలంగా పెండింగ్ లో వున్న గ్రేట‌ర్ విజ‌య‌వాడ ఏర్పాటు పై స‌త్వ‌ర‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరిన‌ ఎంపీ కేశినేని శివ‌నాథ్

 

*ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు

 

*గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం

Search
Categories
Read More
Andhra Pradesh
సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్ఓసి పత్రాల అందజేత
సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలు అందచేత ..          ...
By Rajini Kumari 2025-12-31 11:00:43 0 177
Telangana
ఈ ఫోటో ఒక్కటే చాలూ
ఈ ఫోటో ఒక్కటే చాలూ…మన ఆధునిక ప్రపంచం ఎంత ప్రమాదకరంగా నిశ్శబ్దంగా మారిపోయిందో చెప్పడానికి....
By Pinnehasan Odela 2025-12-23 14:02:18 0 235
Telangana
అత్యంత వైభవంగా కాజీపల్లి రేణుక ఎల్లమ్మ తల్లి జాతర
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా,...
By Ponnala Srinivasrao 2026-03-17 13:13:46 0 168
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com