గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో కార్మికులు ధర్నా

0
229

 గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి కార్మికుల ఆవేదన బయటపడింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న *కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా శూన్యం కల్పిస్తున్నారని* ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో కీలక సేవలు అందిస్తున్నప్పటికీ. కనీస జీతభత్యాలు లేకుండా *ఉచితంగా* పనిచేయాల్సి వస్తోందని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు. పండుగలు వస్తున్నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా జీవనం గడపాల్సి వస్తోందని. *పిల్లలకు కొత్త బట్టలు* కొనిచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము చేసిన పనికి తగిన జీతాలు ఇవ్వాలని. కనీసం పండుగలకైనా జీతాలు విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాల్సి ఉంది.

Search
Categories
Read More
Telangana
"దేశవ్యాప్తంగా సంచలనం.. NEET 2026 పరీక్ష రద్దు.|
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన NEET-UG 2026 పరీక్షను కేంద్ర...
By Sidhu Maroju 2026-05-12 09:13:09 0 403
Andhra Pradesh
హార్సిలీహీల్స్ ఘాట్ రోడ్డులో టాటా ఏస్ బోల్తా.. పలువురికి గాయాలు.
మదనపల్లె నుంచి ఆదివారం 10 మంది కుటుంబ సభ్యులతో హార్సిలీహీల్స్ సందర్శనకు వెళ్లిన టాటా ఏస్ వాహనం,...
By Pagadala Venkateswar 2026-03-23 05:52:03 0 177
Andhra Pradesh
మంత్రి కొల్లు రవీంద్రతో బలిజ, కాపు, తెలగ, ఒంటరి నాయకుల భేటీ
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ...
By Pagadala Venkateswar 2026-06-12 04:26:17 0 70
Andhra Pradesh
దుర్గ గుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు
*దుర్గగుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు*    *నూతన యాగశాల ద్వారా...
By Rajini Kumari 2025-12-19 09:54:12 0 207
Andhra Pradesh
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి కుమారులు విగ్నేష్ రెడ్డి గారు వేరే శుభకార్యానికి హాజరైనారు
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు వేరే...
By Chennaiah Kati 2026-06-20 11:59:31 0 70
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com