దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా క్రిస్మస్ వేడుకలు

0
139

దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్:

 

దుబాయ్ లో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో క్రూజ్ క్రిస్మస్ వేడుకలు. 

 

ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్.

 

రిజిస్టర్డ్ ఏజెంట్స్ ద్వారానే విదేశాల్లో ఉద్యోగాలు పొందాలి.

 

ప్రవాసాంధ్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది.

 

అభివృద్ధి ,సంక్షేమం దిశ గా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది.

 

గత 5 ఏళ్ల పాలన లో విధ్వంసమైన వ్యవస్థలను చంద్రబాబు గాడిలో పెడుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని మృత్యుంజయశ్వర స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి...
By Kothuru Murali 2025-12-29 13:43:28 0 126
Andhra Pradesh
వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టాలి గొల్లపూడిలో దేవినేని ఉమా
అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని – దేశం గర్వించే నగరంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు...
By Rajini Kumari 2026-04-01 09:10:29 0 74
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com