ఘనంగా ప్రారంభమైన సోమేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన

0
213

*స్క్రోలింగ్ కొరకు*

 

ఆచంట

21-12-2025

 

 

➖ *ఘనంగా ప్రారంభమైన ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం కవిటం గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన*

 

➖ ఉదయం 9:27 నిముషాలకు గంటలకు శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

 

➖ ఏపీ శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం

 

➖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఘన స్వాగతం పలికిన పితాని సత్యనారాయణ

 

➖ మంగళ వాయిద్యాలు, వేద పండితుల ఆశీర్వచనాల నడుమ సోమేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ

 

➖ *ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లిన కవిటం గ్రామం*

 

➖ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఆలయ కమిటీ సభ్యులు.

 

➖ *ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి ఆనం భరోసా*

 

➖ కార్యక్రమం అనంతరం స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మంత్రి ఆనం

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్. సెక్యురిటికౌన్సిల్ లో(మహిళాదినోస్తవం)
నిజామాబాద్. నగరంలోని విజయలక్ష్మి గార్డేన్ లో మహిళా దినోస్థవం సంధర్బంగా ఏర్పాటు చెసినా సమవేషంలోన్...
By Sadaq Sadaq 2026-03-06 18:25:26 0 141
Telangana
నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనo
ఈరోజు. మహిళ బిల్లుకు వ్యాతిరేకంగా నీలిచిన కాంగ్రెస్ ప్రభుత్వ డిష్టిబొమ్మ దహనం చేయయం జరిగింది....
By Sadaq Sadaq 2026-04-19 13:20:01 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com