కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్కు గవర్నర్ షాక్

0
186

Breaking:--

 

కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్‌కు గవర్నర్ షాక్!

 

జగన్: సార్, చంద్రబాబు గారు దుర్మార్గం చేస్తున్నారు.

గవర్నర్: ఏం చేస్తున్నారు?

 

జగన్: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు.

గవర్నర్: అవి పీపీపీ (PPP) పద్ధతిలో కదా ఇస్తున్నారు?

 

జగన్: కాదు సార్, పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసి స్కాం చేస్తున్నారు.

గవర్నర్: అసలు పీపీపీ అంటే ఏంటో మీకు తెలుసా?

 

జగన్: పీపీపీ అంటే ప్రైవేటు సార్.

గవర్నర్: కాదు జగన్ గారు, మీకు అవగాహన లేదనుకుంటా. పీపీపీ అంటే 'ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం' (Public-Private Partnership).

 

జగన్: అదే సార్.. ప్రైవేటు!

గవర్నర్: కాదు అండి, అది ప్రభుత్వానిదే ఉంటుంది. కేవలం కొన్ని ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను మాత్రమే ప్రైవేటు వారికి ఇస్తారు. ఆరోగ్యశ్రీ లాగా అన్నమాట.

 

జగన్: మీకు తెలియదు సార్, అది ప్రభుత్వం కాదు.. మొత్తం ప్రైవేటు.

గవర్నర్: మీకు తెలియక కాదు.. మీరు దీనిని ఆపడానికి కోర్టుకు కూడా వెళ్లారు కదా? అక్కడ కోర్టు కూడా మీ వాదనను అంగీకరించలేదు కదా?

 

జగన్: (మౌనం...)

గవర్నర్: సరే అండి, రండి.. ఫోటోగ్రాఫర్ గారు, ఒక రెండు ఫోటోలు తీయండి.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్:ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు
నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (NSC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ క్రీడా...
By Sadaq Sadaq 2026-04-26 05:48:07 0 95
Telangana
"కనకారెడ్డి వర్ధంతి… భావోద్వేగంగా నివాళులర్పించిన అభిమానులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న బిఆర్ఎస్...
By Sidhu Maroju 2026-05-11 13:03:10 0 104
Telangana
వరంగల్ జిల్లా లో వడదెబ్బతో 11 మంది మృతి....
వరంగల్: వడదెబ్బతో 11 మంది మృతి! భారత్ అవాజ్ న్యూస్: 23 మే వరంగల్ జిల్లాలఓరుగల్లులో ఎండ తీవ్రత...
By Gujile Ramu 2026-05-23 07:58:06 0 46
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com