కేశినేని శివనాథ్ చిన్ని గారు వినతి పత్రాల స్వీకరణ

0
207

💐💐అందరికి నమస్కారం 🙏

 

ఈ రోజు 18-12-2025 నాడు మన పార్లమెంట్ సభ్యులు గౌ||. *కేశినేని శివనాథ్ (చిన్ని)* గారు, పశ్చిమ నియోజకవర్గం MLA *శ్రీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి* గారి ఆదేశాలతో 45వ డివిజన్ అధ్యక్షులు *పేరం సత్యనారాయణ* ప్రధాన కార్యదర్శి *షేక్ సుభాని* గార్ల ఆధ్వర్యంలో NDA కూటమి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా వృధాప్య, వితంతు, ఇంటి స్థలం కొరకు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి పట్టలకు ఇల్లు కట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఇస్తున్న 2,50,000/- సబ్సిడీ నిధుల కొరకు.. 45వ డివిజన్లో 80,81,82 బూత్లలో లబ్ధిదారులని పిలిచి వారి వాద్ద నుండి వినతి ప్రత్రాలు స్వీకటించటం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనిట్ & బూత్ ఇంచార్జ్లు... *గౌరి శంకర్, పర్వీన్, చంద్ర శేఖర్, మనోహర్, అప్పారావు, వంశీ, శాంతి* మరియు సుజనా మిత్ర నుండి *శ్రావణి* పాల్గొనటం జరిగింది.

 

ఇట్లు 

*షేక్ సుభాని*

ప్రధాన కార్యదర్శి 

45వ డివిజన్, పశ్చిమ నియోజకవర్గం.

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనంగా గుర్రప్ప స్వామి వార్షికోత్సవం
సోమల మండలం కందూరు గ్రామంలో బోయ వీధిలో వెలసిన శ్రీ గురప్ప స్వామి వార్షిక బ్రహ్మోత్సవం ఘనంగా...
By Kothuru Murali 2026-07-10 14:02:37 0 81
Andhra Pradesh
గంజాయి విక్రయిస్తుల ముగ్గుల అరెస్ట్
మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు....
By Pagadala Venkateswar 2026-01-15 07:41:43 0 173
Andhra Pradesh
నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు స్టూవర్టుపురం ST హాస్టల్‌లో విద్యార్ధులకి నోట్ బుక్స్ పంపిణీ చేసిన ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
స్టూవర్టుపురం,బాపట్ల: నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు: స్టూవర్టుపురం ST హాస్టల్‌లో...
By Gadiyapudi Narendra 2026-01-23 16:19:44 0 214
Rajasthan
Rajasthan Accelerates Digital Governance for Better Services
Rajasthan continues to strengthen its digital governance ecosystem by expanding online public...
By Fathima Safa 2026-07-03 04:24:20 0 34
Andhra Pradesh
గుంటూరు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారి ఆదేశాల మేరకు విద్యార్థులు సైబర్ నేరాల పట్ల తప్పనిసరిగా అవగాహన ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి గౌరవనీయులు శ్రీమతి లతా గారు అన్నారు.
  <>kvsr. కోటేశ్వరరావు. గుంటూరు.   *గుంటూరు, జనవరి 24 : విద్యార్థులు సైబర్...
By KOTESWARARAO KVSR 2026-01-24 13:06:36 0 595
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com