కేశినేని శివనాథ్ చిన్ని గారు వినతి పత్రాల స్వీకరణ

0
205

💐💐అందరికి నమస్కారం 🙏

 

ఈ రోజు 18-12-2025 నాడు మన పార్లమెంట్ సభ్యులు గౌ||. *కేశినేని శివనాథ్ (చిన్ని)* గారు, పశ్చిమ నియోజకవర్గం MLA *శ్రీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి* గారి ఆదేశాలతో 45వ డివిజన్ అధ్యక్షులు *పేరం సత్యనారాయణ* ప్రధాన కార్యదర్శి *షేక్ సుభాని* గార్ల ఆధ్వర్యంలో NDA కూటమి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా వృధాప్య, వితంతు, ఇంటి స్థలం కొరకు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి పట్టలకు ఇల్లు కట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఇస్తున్న 2,50,000/- సబ్సిడీ నిధుల కొరకు.. 45వ డివిజన్లో 80,81,82 బూత్లలో లబ్ధిదారులని పిలిచి వారి వాద్ద నుండి వినతి ప్రత్రాలు స్వీకటించటం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనిట్ & బూత్ ఇంచార్జ్లు... *గౌరి శంకర్, పర్వీన్, చంద్ర శేఖర్, మనోహర్, అప్పారావు, వంశీ, శాంతి* మరియు సుజనా మిత్ర నుండి *శ్రావణి* పాల్గొనటం జరిగింది.

 

ఇట్లు 

*షేక్ సుభాని*

ప్రధాన కార్యదర్శి 

45వ డివిజన్, పశ్చిమ నియోజకవర్గం.

Search
Categories
Read More
Telangana
గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*
*గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి* ...
By Vanmoj Suryamohan 2025-12-29 14:37:26 0 434
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ పబ్లిక్ హెల్త్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. పనుల...
By Sadaq Sadaq 2026-06-24 10:28:14 2 184
Andhra Pradesh
Challa Narayana: ఏపీ పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు.
మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా...
By Pagadala Venkateswar 2026-02-01 08:30:22 0 146
Andhra Pradesh
ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల గ్రామంలో తాగునీటి కష్టాలు
కడిమెట్ల పంచాయతీ సెక్రెటరీ అధికార త్రాగునీరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని  గ్రామ...
By Boya Dasthagiri 2026-05-24 14:14:06 0 208
Telangana
మంచిర్యాల నియోజకవర్గం రైతులను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం మాదరిపేట్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-04-29 11:54:40 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com