గుంటూరు జిల్లా తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు

0
110

*గుంటూరు జిల్లా*

 

*తాడేపల్లి*

 

*తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు*

 

*నిత్యం వీఐపీల తాకిడి తో ఉన్న తాడేపల్లి కి వీఐపీ ప్రాంతం కావడంతో భద్రత దృష్ట్యా మరో ముగ్గురు నూతన ఎస్సైలను కేటాయించారు*

 

*ముగ్గురు నూతన ఎస్సైలు సీఐ వీరేంద్రను కలిసి పూలమొక్క అందచేశారు*

 

*నూతన ఎస్సైలు అపర్ణ, సాయి కుమార్, ప్రదీప్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని నూతన ఎస్సైలుగా బాధ్యతలు చేపట్టారు*

Search
Categories
Read More
Andhra Pradesh
మున్సిపల్ ఎంప్లాయిస్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
*ప్రజలందరూ సంక్రాంతి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*  ...
By Rajini Kumari 2026-01-10 13:28:56 0 70
Ladakh
Ladakh Sets Up First Eco-Friendly Ice Stupa Park in Nubra Valley
To combat water scarcity during spring and promote eco-tourism, Ladakh has established its first...
By Bharat Aawaz 2025-07-17 06:35:55 0 936
Andhra Pradesh
రెండు గంటల్లో మిస్ అయిన బాలుని పట్టుకున్న పెనమలూరు పోలీసులు
*రెండు గంటల వ్యవధిలోనే మిస్ అయిన బాలుడిని వెతికి పట్టుకున్న పెనమలూరుపోలీసులు*   ...
By Rajini Kumari 2026-01-28 13:05:12 0 75
Andhra Pradesh
మదనపల్లి: రూ. 2. 5 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
మంగళవారం మదనపల్లి పట్టణంలో రూ. 2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే...
By Pagadala Venkateswar 2026-01-15 07:44:43 0 78
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com