ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు!!!!!!!!!!!!!!!!!!!!!!!

0
28

కెరమెరి: కుమురంభీం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఆదిలాబాద్‌ డిపోనకు చెందిన బస్సు.. కెరమెరి మండలం పరందోలి నుంచి ఆదిలాబాద్‌కు బయల్దేరింది. మార్గమధ్యంలో పరందోలి ఘాట్‌ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పత్తి చేనులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు

#Sivanagendra #Adilabad #Coverage 

Search
Categories
Read More
Telangana
అల్వాల్ చెరువు కట్ట పైన లైట్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  అల్వాల్ చెరువు కట్ట పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
By Sidhu Maroju 2025-08-19 15:43:53 0 461
Maharashtra
सराफा बाजारात सोन्याचे दर वाढले, खरेदीदार चिंतेत
नाशिकसह राज्यातील #सराफा बाजारात १४, १८, २२ आणि २४ कॅरेट #सोन्याचे दर सतत वाढत आहेत. मागील काही...
By Pooja Patil 2025-09-13 05:21:36 0 75
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com