కే నాగుల్ మీరా నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ టిడిపి అధికార ప్రతినిధి ప్రెస్ మీట్

0
166

*17-12-2025*

 

 

*కె. నాగుల్ మీరా

నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్ 

టిడిపి అధికార ప్రతినిధి

ప్రెస్ మీట్ పాయింట్స్*

 

 

 

 

భవానిపురంలో 42 ప్లాట్ల వ్యవహారంలో జగన్ వ్యాఖ్యలు దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్ మన్న చందంగా ఉంది

 

 

 అవినీతిపరులకు అంతా అవినీతిమయంగానే కనిపిస్తుంది...

 

 వారికి అన్యాయం జరిగిన మాట వాస్తవమే

వారికివెసులుబాటుకోసం ప్రయత్నం చేస్తున్నాం ..

 

న్యాయం జరగాలని కోరుకుంటున్నాం..తమ పార్టీ తరపున అండగా ఉన్నాం 

 

 ఈ వ్యవహారంలో ఎంపీ కేసినేని శివనాథ్ పై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు సరికాదు

 

జగన్ హయాంలో గ్రామాలు పట్టణాలు సెంటు సెంటున్నర స్థలాన్ని ఇచ్చి దానిపై లోన్లు లోతీసుకున్నారు...టిడ్కో ఇళ్లపై రుణాలు తీసుకున్నారూ..ఇదంతా పెద్ద స్కామ్

 

విజయవాడలో ఉన్నవాళ్లకు మైలవరం నందిగామలో ఇళ్ళ స్థలాలు ఇచ్చారు అవి ఎక్కడున్నాయి కూడా వారికి తెలియదు

 

పిల్ల పేరిట అవినీతికి శ్రీకారం 

చుట్టిన వ్యక్తి జగన్

 

 

మీ హయాంలో మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీసావ్

 

మెడికల్ కాలేజీల భాగోతం పార్లమెంటులో బట్టబయలు చేశారనే ఎంపీ చిన్ని పై ఆరోపణలు చేస్తున్నారు

 

మెడికల్ కాలేజీ లు కేంద్రం ఇచ్చింది.. దాంట్లో నిర్మాణాల పేరిట దోచుకున్నారు

 

కూటమి వచ్చాక చంద్రబాబు పిపిపి వల్లం కాలేజిల్లను పేదలకు దగ్గర చేశారు. ప్రభుత్వం ప్రైవేట్ కలిసి చేయడం వల్ల మెరుగైన వైద్యం అందుతుంది..

మెడికల్ సీట్లు కూడా 650 కి పెరిగాయి

 

కోటినసంతకలు ఎందుకు సేకరించారోతెలియదు....

 

పేదవాడికి సెంటునస్థలం ఇచ్చారు...500కోట్లతో విశాఖ ఋషి కొండలో ప్యాలెస్ కట్టుకున్నారు..

 

*బెంగుళూరు తాడేపల్లి లో ప్యాలెస్ కట్టుకుని బిజినెస్ లు చూసుకుంటూ

 చుట్టపు చూపుగా వచ్చి బురద జల్లుతున్నాం

 

కూటమి పాలనలో ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు.

 

ఎంపీ చిన్ని గెలిపించిన ప్రజలు రుణం తీర్చుకొనేందుకు అనేక పథకాలు ప్రాజెక్టు లు తెచ్చారు

 

ఇది ప్రజా ప్రభుత్వం ప్రజాలకోసం పనిచేస్తాం

 

20 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చే పనిలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్, లోకేష్ కృషి చేస్తుంటే

 

జగన్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు

 

ఇప్పటుకయినా వాస్తవాలు గుర్తించి..పగటి కలలు మానుకోవాలి

 

లేదంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు...తగిన.బుద్ది చెబుతారు........

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్. జిల్లా కాలేక్టెర్ 10 వతరగతి పరీక్షా కేంద్రాలు అ కాస్మికథానికి
నిజామాబాద్.సోమావరం 10 వాతరగతి పరిక్షలను పరదర్శకంగా నిర్వహించాలని జిల్లా కాలెక్టర్ ఈ లా త్రిపట్టి...
By Sadaq Sadaq 2026-03-23 18:22:03 0 107
Andhra Pradesh
గర్భిణులకు ఆరోగ్య భరోసా – ‘హెచ్‌ఎన్‌వీఎంపీ’ కార్యక్రమం నిర్వహణ
కాకినాడ జిల్లా కొత్తపూడి పీహెచ్‌సీ సెంటర్‌లో సోమవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ...
By Ratna Sekhar 2026-02-18 09:01:03 0 169
Andhra Pradesh
పులివెందుల ZPTC ఉప ఎన్నికలు – MLA ఎన్నికల కంటే కఠినమైన భద్రత
ఆంధ్రప్రదేశ్‌ - పులివెందులలో జరగనున్న జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీ (ZPTC) ఉప...
By Bharat Aawaz 2025-08-11 18:22:55 0 686
Andhra Pradesh
మరో అడ్వెంచర్ సభ్ మెరైన్ లో ప్రయాణిస్తున్న రాష్ట్ర పతి ద్రౌపది ముహూర్తము..
రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము మరో అడ్వెంచర్ కు సిద్ధమవుతున్నారు. కర్ణాటక లోని కార్వార్ హార్బర్ నుంచి...
By Karapati Gopi 2025-12-28 02:21:38 0 334
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com