వేదికపై రోడ్డు కోసం విన్నపం సభ ముగిసేలాగా మంజూరు

0
161

వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు 

 

- నిమిషాల్లో పని పూర్తి చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

 

- అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన లాకే బాబూరావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కోరారు.

- రోడ్డు బాధ్యతను ఉప ముఖ్యమంత్రికి అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు

- నిమిషాల్లో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు 

- రూ. 2 కోట్లు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారి ఆదేశాల మేరకు విద్యార్థులు సైబర్ నేరాల పట్ల తప్పనిసరిగా అవగాహన ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి గౌరవనీయులు శ్రీమతి లతా గారు అన్నారు.
  <>kvsr. కోటేశ్వరరావు. గుంటూరు.   *గుంటూరు, జనవరి 24 : విద్యార్థులు సైబర్...
By KOTESWARARAO KVSR 2026-01-24 13:06:36 0 274
Andhra Pradesh
పట్టాదారు పుస్తకాల పంపిణీ:
కర్నూలు :  కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో రైతులకు  కొత్త...
By Hari Krishna 2026-01-02 10:40:37 0 174
Andhra Pradesh
TTD: తిరుమలలో స‌రికొత్త టెక్నాలజీ.. భద్రత మరింత పటిష్ఠం.
భద్రతపై టీటీడీ ఫోకస్.. తిరుమలలో ఏఐ కెమెరాల ఏర్పాటు రద్దీని అంచనా వేసేందుకు ఫేస్ రికగ్నిషన్...
By Pagadala Venkateswar 2026-02-02 04:46:35 0 90
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com