గ్రామ పంచాయతీలకు చెత్త ఆటోలను అందజేసిన రెవెన్యూ అధికారి ఏం లక్ష్మీ నరసింహం కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ

0
99

*ఎన్టీఆర్ జిల్లాలో గ్రామపంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటి నుంచి తడి చెత్త - పొడి చెత్త వేరుగా సేక‌రించేందుకు ఏడు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి మన జిల్లాకు అందాయి. వీటివ‌ల్ల గ్రామాల్లో చెత్త సేక‌ర‌ణ సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. ఈ ఆటోలను గౌరవ జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో గ్రామ పంచాయ‌తీల‌కు అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, డీపీవో పి.లావ‌ణ్య కుమారి, డివిజనల్ పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు త‌దిత‌రులు పాల్గొన్నారు*

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో పగటి వేళ భారీ వాహనాలకు నో ఎంట్రీ.
మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి...
By Pagadala Venkateswar 2026-01-23 06:19:45 0 56
Andhra Pradesh
బాపట్ల జిల్లా బృందం గోవా పర్యటన - కోస్తా టూరిజం అభివృద్ధిపై అధ్యయనం
బాపట్ల: బాపట్ల తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, గోవాలోని పర్యాటక...
By Gadiyapudi Narendra 2026-02-18 16:20:31 0 19
Andhra Pradesh
శ్రీ సుంకుల పరమేశ్వర అమ్మవారు దర్శించుకున్నారు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్
కర్నూలు జిల్లా గూడూరు మండలం కే నాగలాపురం గ్రామం శ్రీ సుంకుల పరమేశ్వర అమ్మవారు దర్శించుకున్నారు...
By mahaboob basha 2025-11-21 14:41:11 0 305
Andhra Pradesh
మదనపల్లెలో భార్యను వదిలేసిన భర్త… యువతి ఆత్మహత్యాయత్నం.
మదనపల్లెలో మంగళవారం, చంద్రాకాలనీలో అములు అనే యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హేమంత్ అనే...
By Pagadala Venkateswar 2026-02-11 05:58:26 0 23
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com