భావి భారత పౌరులను గంజాయి మహమ్మారి నుండి కాపాడుకోవాలి

0
139

గంజాయి బారి నుండి విద్యార్థులను, యువత ను కాపాడడం ద్వారా రాష్ట్ర భవిష్యత్ ను రక్షించుకుందామంటూ యుటిఎఫ్ చేపడుతున్న సామాజిక ఉద్యమంలో భాగంగా కరపత్రం విడుదల చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు N. వెంకటేశ్వర్లు,యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి KSS ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, డ్యూటీ యొక్క రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్ రాష్ట్రప్రచురణల విభాగం చైర్మన్ M.హనుమంతరావు రాష్ట్ర సహాధ్యక్షులు ఏ.ఎన్ కుసుమ కుమారి ,,ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఉన్నారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లాకు విచ్చేసిన వ్యవసాయ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూల్ ఎస్పీ :
కర్నూలు జిల్లా...వ్యవసాయ శాఖ మంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన...  డిఐజి , కర్నూలు...
By Hari Krishna 2026-01-03 14:52:20 0 121
Andhra Pradesh
Nara Lokesh: అసలు పని ఇప్పుడే మొదలైంది: మంత్రి నారా లోకేశ్.
Nara Lokesh: అసలు పని ఇప్పుడే మొదలైంది: మంత్రి నారా లోకేశ్ 30-01-2026 Fri 16:44 | Andhra Nara...
By Pagadala Venkateswar 2026-01-31 06:38:19 0 47
Andhra Pradesh
గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
    *అమరావతి:*    గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
By Rajini Kumari 2025-12-29 08:49:23 0 75
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com