జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణ :

0
149

కర్నూలు : 13 వ తేదీ శనివారం కర్నూలు లో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్  ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19,577 కేసులు పరిష్కరించారని జిల్లా న్యాయ సేవా సంస్థ వెల్లడించింది. కర్నూల్ లో శనివారం జరిగిన లోక్ అదాలత్ లో  197 మోటార్ యాక్సిడెంట్ కేసులలో ఇన్సూరెన్స్ కంపెనీ ల ద్వారా బాధితులకు  6.34 కోట్ల నష్టపరిహారం ఇప్పించినట్లు తెలియచేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన 28 బెంచిలా ద్వారా సివిల్ క్రిమినల్ మరియు మోటార్ ఆక్సిడెంట్ కేసులను విజయవంతం గా పరిష్కరించినట్లు కార్యదర్శి శ్రీ  బి. లీలా వెంకట శేషాద్రి తెలియజేశారు

Like
1
Search
Categories
Read More
Telangana
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్.
బోరాణి కమ్యూనిటీ లో మొహర్రం యొక్క ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, సబిత అనిల్...
By Sidhu Maroju 2025-07-02 13:43:06 0 978
Andhra Pradesh
ప్రజాస్వామ్య దేశంలో దేవుళ్ళుగా భావించే ఓటర్లను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నైజాన్ని గుర్తు చేస్తూ జూన్ 4 ని వెన్నుపోటు దినంగా
ప్రజాస్వామ్య దేశంలో దేవుళ్ళుగా భావించే ఓటర్లను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నైజాన్ని గుర్తు...
By mahaboob basha 2025-06-05 00:37:56 0 1K
Uttar Pradesh
यूपी में बारिश-धूप का खेल, मौसम अलर्ट जारी”
उत्तर प्रदेश में इस समय #Weather में बारिश और धूप का लगातार #सिलसिला जारी है। शुक्रवार को कई...
By Pooja Patil 2025-09-12 05:32:05 0 302
Andaman & Nikobar Islands
A&N Administration launches Online Services on National Single Window System to enhance ‘Ease of Doing Business’
 A&N Administration has made thirty essential Government services available exclusively...
By Bharat Aawaz 2025-06-25 11:51:15 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com