కర్నూలులో దేవాదాయ శాఖ జోనల్ కార్యాలయం ప్రారంభం

0
137

కర్నూలు : 4.25 కోట్ల రూపాయలతో నిర్మించిన దేవదాయశాఖ జోనల్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం నారాయణరెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ తర్వాత రాష్ట్రంలోనే కర్నూల్ లో ప్రారంభించిన భవనం రెండవ అతి పెద్ద భవనం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి టి జి భరత్, కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Telangana
ఈ నెల 20న కొత్త సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం..*
*_గెజిట్ విడుదల..._* గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న...
By CM_ Krishna 2025-12-14 12:31:14 0 37
Prop News
PROPIINN : Your Trusted Path Through Real Estate
PROPIINNYour Dream Our Vision Times New Roman Your Real Estate Companion with a Mission. In...
By Bharat Aawaz 2025-06-26 05:53:13 0 1K
Rajasthan
“RIICO की नई जमीन योजना: उद्योग विकास या विवाद
RIICO ने #RisingRajasthan सम्मेलन बाद नई जमीन आवंटन योजना चालू करी। इस पांचवी राउंड में ७९...
By Pooja Patil 2025-09-12 04:36:52 0 207
Telangana
TGSRTC లో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత
తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం...
By Sidhu Maroju 2025-06-15 17:46:18 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com