కర్నూలు జిల్లా అంతర పాఠశాలల వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల ప్రతిభ

0
528

జిల్లా అంతర పాఠశాలల వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల ప్రతిభ కారణంగా క్రీడ కారణీలకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన పీడీ, ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు సన్మానం చేయడం జరిగింది. ఈనెల 9న కర్నూల్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన అంతర్ జిల్లా వాలీబాల్ పోటీల్లో గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల విద్యార్థినిలు ప్రథమ స్థానంలో నిలిచి కప్పు గెలుచుకున్నారు. క్రీడల్లో 16 జట్లు పాల్గొనగా గూడూరు చెందిన విద్యార్థినిలు ప్రథమ స్థానంలో గెలచడంతో పట్టణవాసులు విద్యార్థులను అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ప్రథమ స్థానంలో గెలిపించడంతో గూడూరు పట్టణ వాసులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ టిడిపి ముస్లిం మైనారిటీ నాయకులు సులేమాన్, పాఠశాల పిడి శ్రీనివాసులు, సిరాజ్, ప్రధానోపాధ్యాయులు సారధి శర్మ, ఉపాధ్యాయులు, క్రీడల్లో పాల్గొన్న రాజేశ్వరి ముబీన వైష్ణవి కళ్యాణి అనుష రజియా ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు: వైసీపీ మహిళా నేత నాగమణి ఆరోపణ
కాకినాడ రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని వైసీపీ మహిళా విభాగం...
By Ratna Sekhar 2026-02-19 18:49:04 0 352
Andhra Pradesh
ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యత : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సౌమ్య
చెవిటికల్లులో 36 లక్షలతో వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన...
By Patan Khuddus 2026-04-21 09:02:37 0 249
Andhra Pradesh
ఈ నెల 13న సిఎండీపీఎఫ్ సమావేశం
విశాఖ అర్బన్; ఈనెల 13న క్రిస్టియన్ .ముస్లిం.దళిత పొలిటికల్ ప్రంట్ జాతీయ సమావేశం గవర్నర్ పేట హోటల్...
By Mobbu Venkatramana 2026-01-07 04:20:05 1 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com