ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం.|

0
80

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన "ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ " ప్రారంభోత్సవ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై,  స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. 

ప్రజలకు మరిన్ని ఆహార వసతులు అందుబాటులోకి రావడం ఆనందకరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  రెస్టారెంట్ నిర్వాహకులు  సుశీల్  మరియు వారి మిత్రబృందాన్ని అభినందిస్తూ, వ్యాపారాభివృద్ధికి శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్,  శోభన్, సురేష్, తిరుపతిరావు, సందీప్, సాజీద్. తదితరులు పాల్గొన్నారు.

   Sidhumaroju  

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ మెట్రో – దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్, దేశంలో రెండవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా...
By Bharat Aawaz 2025-08-12 07:25:07 0 584
Telangana
మైసమ్మ అమ్మవారికి ఓడి బియ్యం అందజేసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్  అల్వాల్ డివిజన్ ముత్యంరెడ్డి నగర్‌లోని మైసమ్మ తల్లికి...
By Sidhu Maroju 2025-07-20 14:51:28 0 907
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com