అల్వాల్ సర్కిల్ ల్లో హైడ్రా దూకుడు -రూ. 10 కోట్ల విలువైన పార్కు స్థలం పరిరక్షణ.|
Posted 2025-11-27 05:21:31
0
197
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ లో వెలసిన గంగ ఎవెన్యూ కాలనీలో దాదాపు రూ.10కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా ఆధ్వర్యంలో పరిరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు.
ఈమేరకు బుధవారం అల్వాల్ లో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తూ పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గంగ ఎవెన్యూ కాలనీకి సంబంధించి 21, 576(పి), 577 సర్వే నెంబర్ లలో దాదాపు 2400 గజాల పార్కు స్థలం ఉన్నట్లు కాలనీ వాసులు వెల్లడించారు.
ఈనేపథ్యంలో ఇటీవల కొంత మంది ఆక్రమణదారుల కండ్లు పార్కు స్థలంపై పడిందని తెలిపారు. ఇట్టి విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఫలితంగా రూ.10కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా ఆధ్వర్యంలో కాపాడుకున్నట్లు.. కాలనీ వాసులు హర్షం వ్యక్తంచేశారు.
Sidhumaroju.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అమరావతిలో చంద్రబాబును కలిసిన టిడిపి నాయకులు
గురువారం అమరావతిలోని సచివాలయంలో పుంగనూరు టీడీపీ నేత వెంకటరమణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును...
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన 200 మంది జర్మనీ, రష్యా దేశస్తులు.
రష్యా, జర్మనీకి చెందిన భక్త బృందం ప్రత్యేక పూజలు
సాంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చిన భక్తులు...
పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న గద్దె రామ్మోహన్
ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం
-ఏపీఐఐసీ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమంలో...
నందిగామ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు విచారణ
నందిగామ మున్సిపల్ ఆఫీస్ లో ప్రారంభమైన ఏసీబీ అధికారుల విచారణ
నందిగామ పట్టణం మున్సిపల్ కార్యాలయంలో...
తెలంగాణ: అప్పుల ఊబిలో రాష్ట్రం- కుదేలైన ఖజానా .|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి...