ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల అవగాహన కోసం పోలీసుల ఫుట్ పెట్రోలింగ్.|

0
240

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గత సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల లో అవగాహన తీసుకురావడానికి బుధవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు షాపింగ్ మాల్స్ ల దగ్గర సి.పి అవినాశ్ మహంతి మరియు డిసిపి కోటి రెడ్డి, అదనపు డీసీపీ పురుషోత్తం, ఏసీపీ బాల గంగి రెడ్డి, ఆల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో, ఎస్ ఐ తరుణ్ కుమార్ రెడ్డి మరియు మేడ్చల్ జోనల్ ఫోర్స్ తో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ రీత్యా ప్రజలలో అవగాహన మరియు ధైర్యం కల్పించడానికి ఈ మార్చ్ నిర్వహిస్తున్నామని ఎస్.ఐ తరుణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
నేరసులపై కఠినంగా పోలీస్ వ్యవస్థ: డిజిపి
గుంటూరు జిల్లాలో పోలీసులు చేపట్టిన తాజా చర్యలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కోర్టుకు...
By John Baji 2025-12-30 12:51:17 0 138
Chhattisgarh
Young Chess Talents Shine at Chhattisgarh U-13 State Championship
Young Chess Talents Shine at Chhattisgarh U-13 State Championship RAIPUR: The Chhattisgarh State...
By BMA ADMIN 2025-05-21 07:52:46 0 2K
Andhra Pradesh
ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం.
లోకేష్ సారథ్యంలోని 'వంద రోజుల ప్రణాళిక'తోనే అద్భుత ఫలితాలని వేపాడ వెల్లడి టెన్త్ ఉత్తీర్ణత 81.1...
By Pagadala Venkateswar 2026-05-04 06:20:20 0 68
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com