తమకు న్యాయం జరగకపోతే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు ధర్నా

0
212

న్యాయం జరగకపోతే ఆత్మహత్యల్లే శరణ్యం

తమకు న్యాయం జరగకపోతే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు ధర్నా చేపట్టారు గూడూరు పట్టణానికి చెందిన కుంటి తెలుగు భీమన్నకు కొంతమంది తెలుగు మద్దిలేటి కురువ లక్ష్మన్న పొన్నకల్లు రాముడు కిట్టు కురువ మిన్నల్లో పొన్నకల్లు లక్ష్మన్న పొన్నగల్లు సోమన్న తెలుగు రాజు తెలుగు దస్తగిరి అమ్మ అను అను వ్యక్తులు భీమన్నకు దాదాపు 20 లక్షల రూపాయలు అప్పు ఇచ్చారు అయితే అప్పులు ఇవ్వలేనని భీమన్న కొంతమంది రాజకీయ నాయకులసమక్షంలో పంచాయతీ పెట్టాడు ఈ పంచాయతీలో లక్షకు 30 వేల రూపాయలచొప్పున చెల్లించాలని రాజకీయ నాయకులపంచాయతీ చేశారు రాజకీయ నాయకులు మేము చెప్పింది వేదమని వినకపోతే అవి కూడా ఇవ్వమని హూకుం జారీ చేశారు ఎవరికి చుట్టుకుంటారో చెప్పుకోండి అని దౌర్జన్యంగా మాట్లాడారు అయితే బాధితులు తమకు పంచాయతీ నచ్చక అప్పు కట్టలేక పంచాయతీ పెట్టిన తెలుగు భీమన్నకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చొని ధర్నా చేపట్టారు ఈ ధర్నాలు తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలు శరణ్యమని బాధితులు పోలీస్ స్టేషన్లో మొరపెట్టుకున్నారు

Search
Categories
Read More
Telangana
భీమ్ రావ్ నగర్ లో డ్రైనేజీ పైప్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భీమ్ రావు నగర్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ...
By Sidhu Maroju 2026-02-27 12:34:40 0 121
Telangana
పెట్రోల్ పంపుల్లో ఎగబడుతున్న జనాలు
ప్రస్తుతం ప్రపంచంలో రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా (హమాస్/హెజ్బొల్లా) మధ్య ప్రధాన యుద్ధాలు...
By Veeresh Kumar 2026-03-24 17:52:33 0 210
Telangana
చికెన్ సెంటర్స్ పై షాక్ రైడ్స్ : చట్ట విరుద్ధ నిల్వలు బహిర్గతం".|
సికింద్రాబాద్: వారాసిగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక చికెన్ సెంటర్‌పై పోలీసులు మరియు...
By Sidhu Maroju 2026-03-17 10:00:27 0 129
Andhra Pradesh
మదనపల్లెలో దంపతులపై దాడి – తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలం, పొన్నేటి పాళ్యం పంచాయతీ, పనసమాకులపల్లె గ్రామంలో గురువారం రైతు శంకర (48), అతని...
By Pagadala Venkateswar 2026-02-20 08:39:37 0 94
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com