ప్రాణహిత ప్రాజెక్టు: గ్రావిటీ మార్గం వైపు ప్రభుత్వం మొగ్గు |
Posted 2025-10-22 07:30:25
0
28
మంచిర్యాల: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల వరకు నీటి తరలింపుకు గ్రావిటీ మార్గం అనుసరించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.
మైలారం నుంచి ఎల్లంపల్లికి తరలించాలంటే లిఫ్ట్ అవసరం కాగా, అదే నీటిని మైలారం నుంచి సుందిళ్లకు గ్రావిటీ ద్వారా తరలిస్తే రూ.8 వేల కోట్ల వరకు వ్యయాన్ని ఆదా చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ మార్గాన్ని పరిశీలించేందుకు ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తుమ్మిడిహెట్టి అలైన్మెంట్ను పరిశీలించనున్నారు.
ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించి తాజా DPR సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుందిళ్ల, మైలారం, తుమ్మిడిహెట్టి ప్రాంతాల్లో సాంకేతిక సర్వేలు కొనసాగుతున్నాయి.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఆరోగ్యశ్రీలో హృదయ చికిత్సలకు విస్తరణ |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆరోగ్య రంగంలో మరింత విస్తరణ...
బన్సీలాల్ పేటలోని స్థలం కుర్మ సంఘానిదే : ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ : బన్సీలాల్ పేట్ లోని ఆ స్థలం కుర్మ సంఘానికి చెందిన స్మశాన వాటిక...
మావోయిస్టు నేత మల్లోజులపై కఠిన ఆదేశాలు |
సిపిఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సీనియర్ నాయకుడు మల్లోజుల వెంకటేశ్వరరావు (వేణుగోపాల్)పై కఠిన...
राजस्थान सरकार ने IAS, IPS और IFS अधिकारियों की केंद्र प्रतिनियुक्ति पर रोक लगाई
राजस्थान सरकार ने #IAS, #IPS और #IFS अधिकारियों की #केंद्र_प्रतिनियुक्ति पर रोक लगा दी है। इस...