పెన్షన్ స్కీమ్‌లో గుడ్ న్యూస్.. 100% విత్‌డ్రా అవకాశం |

0
32

EPFO (Employees’ Provident Fund Organisation) 2025లో పెన్షన్ స్కీమ్‌పై కీలక మార్పులు చేసింది. తాజా నిబంధనల ప్రకారం, సభ్యులు తమ EPF ఖాతాలో ఉన్న మొత్తంలో 100% వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం పొందారు.

 

అయితే కనీసం 25% corpus ఖాతాలో ఉండాల్సిందే. ఉద్యోగం కోల్పోయిన తర్వాత EPF సెటిల్‌మెంట్ గడువు 12 నెలలకు, EPS (పెన్షన్) సెటిల్‌మెంట్ గడువు 36 నెలలకు పెంచారు. EPS ఖాతాదారులకు డిజిటల్, పారదర్శక విధానాలు అమలు చేయనున్నారు. 

 

అసలు జీతంపై కాంట్రిబ్యూషన్ చేసిన ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ అర్హత కూడా స్పష్టత ఇచ్చారు. ఈ మార్పులు ఉద్యోగుల భవిష్యత్‌ ఆర్థిక భద్రతకు దోహదపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Search
Categories
Read More
Telangana
చేప ప్రసాదం పంపిణీ
రాష్ట్ర ప్రజలందరికి మృగశిర కార్తె శుభాకాంక్షలు. నేడు,రేపు చేప ప్రసాదం పంపిణీ-పటిష్ట ఏర్పాట్లు...
By Vadla Egonda 2025-06-08 02:05:43 0 1K
Karnataka
Karnataka Government Eyes Quantum Economy with 20 B USD Action Plan
Karnataka has unveiled a visionary Quantum Action Plan to position the state as a leader in...
By Bharat Aawaz 2025-07-17 06:42:32 0 943
Telangana
బతుకమ్మ సేవల్లో గైర్హాజరు అధికారులకు నోటీసులు |
బతుకమ్మ పండుగ సందర్భంగా నగరంలో నిర్వహించిన ముఖ్యమైన పౌర సేవల పనుల్లో గైర్హాజరైన GHMC సెక్టార్...
By Bhuvaneswari Shanaga 2025-09-30 08:03:57 0 36
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com