పెన్షన్ స్కీమ్‌లో గుడ్ న్యూస్.. 100% విత్‌డ్రా అవకాశం |

0
33

EPFO (Employees’ Provident Fund Organisation) 2025లో పెన్షన్ స్కీమ్‌పై కీలక మార్పులు చేసింది. తాజా నిబంధనల ప్రకారం, సభ్యులు తమ EPF ఖాతాలో ఉన్న మొత్తంలో 100% వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం పొందారు.

 

అయితే కనీసం 25% corpus ఖాతాలో ఉండాల్సిందే. ఉద్యోగం కోల్పోయిన తర్వాత EPF సెటిల్‌మెంట్ గడువు 12 నెలలకు, EPS (పెన్షన్) సెటిల్‌మెంట్ గడువు 36 నెలలకు పెంచారు. EPS ఖాతాదారులకు డిజిటల్, పారదర్శక విధానాలు అమలు చేయనున్నారు. 

 

అసలు జీతంపై కాంట్రిబ్యూషన్ చేసిన ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ అర్హత కూడా స్పష్టత ఇచ్చారు. ఈ మార్పులు ఉద్యోగుల భవిష్యత్‌ ఆర్థిక భద్రతకు దోహదపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Search
Categories
Read More
Manipur
“मोदी के मणिपुर दौरे से पहले सुरक्षा कड़ी, सेना अलर्ट”
प्रधानमंत्री #Modi के मणिपुर दौरे सै पहिले सेना अऊ सुरक्षा एजेंसियां नै सुरक्षा इंतजामां की गहन...
By Pooja Patil 2025-09-12 05:09:56 0 73
Andhra Pradesh
విజయనగరం జైల్లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన
విశాఖపట్నం: విజయనగరం కేంద్ర కారాగారంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఖైదీలను మానవత్వం లేకుండా...
By Citizen Rights Council 2025-07-21 06:55:15 0 1K
Telangana
అల్వాల్ లో వర్షాల వల్ల నీటి మునక - జిహెచ్ఎంసి హైడ్రా బృందం తక్షణ స్పందన
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  అల్వాల్ 133 డివిజన్ పరిధిలోని తుర్కపల్లి బొల్లారం యూ.ఆర్.బి....
By Sidhu Maroju 2025-09-16 09:13:17 0 92
Telangana
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కాలనీలలో చిన్న చిన్న సమస్యలు కూడా...
By Sidhu Maroju 2025-06-04 17:11:41 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com