వైసీపీ ఆరోపణలు అసత్యం: మంత్రి పార్థసారథి ఘాటు స్పందన |

0
57

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కల్తీ మద్యం అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు.                                           

 

కల్తీ మద్యం నిర్మూలనకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, ‘‘సురక్ష’’ యాప్‌ ద్వారా నాణ్యమైన మద్యం సరఫరా, మద్యం ట్రాకింగ్‌ వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు. 

 

తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. త్వరలో SIT నివేదిక ద్వారా వాస్తవాలు బయటపడతాయని మంత్రి స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గూడూరు నగర పంచాయతీ నందు స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర
స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర ప్రోగ్రాం లో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుండి మున్సిపల్ కమిషనర్ మరియు మేనేజరు...
By mahaboob basha 2025-09-21 00:51:26 0 146
Telangana
Remembering P. V. Narasimha Rao on His 104th Birth Anniversary
Born: June 28, 1921 | Known as the "Father of Indian Economic Reforms" Today, India pays tribute...
By Bharat Aawaz 2025-06-28 05:44:41 0 1K
Bharat Aawaz
📜 Article 10 – Continuity of Citizenship
What is Article 10 About? Article 10 of the Indian Constitution ensures that once a person has...
By Bharat Aawaz 2025-06-27 07:27:28 0 1K
Telangana
తెలంగాణ పోలీసుల నిఘా పెంపు: సైబర్ నేరాలకు చెక్ |
తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి మరింత కఠిన చర్యలు చేపట్టారు. నిత్యం సైబర్...
By Bhuvaneswari Shanaga 2025-09-26 06:55:25 0 40
Telangana
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా, మల్కాజిగిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-07-06 17:38:56 0 917
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com