ప్రభుత్వ భూములు విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం

0
74

హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో ఉన్న 4,718.22 చదరపు గజాల ప్రభుత్వ భూమిని వేలం వేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీఐఐసీ. 

ఒక్క గజానికి రూ.3,10,000 రిజర్వ్ ధర నిర్ధారిస్తూ టీజీఐఐసీ నోటిఫికేషన్.

నవంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఈ–వేలం.

Sidhumaroju 

Search
Categories
Read More
Karnataka
బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు సుమోటో కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదులు!
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన...
By Kanva Prasad 2025-06-05 09:28:26 0 2K
Andhra Pradesh
పూర్వోదయ పథకంలో ఏపీకి మెగా పోర్ట్ ప్రాధాన్యం |
తూర్పు తీర ఆర్థిక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌లో కంటైనర్ మెగా పోర్ట్ అవసరమని NITI ఆయోగ్ CEO...
By Akhil Midde 2025-10-24 04:23:25 0 34
Andhra Pradesh
నేటి నుంచి 40 రోజుల వైసీపీ ప్రజా పోరాటం |
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి 40 రోజుల ప్రజా ఉద్యమాన్ని...
By Bhuvaneswari Shanaga 2025-10-10 05:52:46 0 29
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com