ప్రభుత్వ భూములు విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం

0
224

హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో ఉన్న 4,718.22 చదరపు గజాల ప్రభుత్వ భూమిని వేలం వేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీఐఐసీ. 

ఒక్క గజానికి రూ.3,10,000 రిజర్వ్ ధర నిర్ధారిస్తూ టీజీఐఐసీ నోటిఫికేషన్.

నవంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఈ–వేలం.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: గుండెపోటుతో విలేఖరి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం సరస్వతీపురానికి చెందిన సీనియర్ రిపోర్టర్ జగదీష్ సోమవారం...
By Kothuru Murali 2026-03-02 04:44:03 0 81
Telangana
This successfully completd the swearing ceremony...
The new Sarpanchas and Vice Sarpanchas who won the recent grama panchayt elections took oath in...
By Krishna Balina 2025-12-22 13:39:38 0 175
Telangana
కడెం: ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ
అంబారిపేట్ గ్రామంలో ఉజ్వల పథకం కింద మంజూరైన ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆదివారం పలువురు మహిళ...
By Mittapelli Saketh 2025-12-28 16:23:23 0 359
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com