రాహుల్‌ వ్యాఖ్యలపై పిటిషన్‌ తిరస్కరించిన కోర్టు |

0
84

‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన ‘ఓట్‌ చోర్‌- గద్దీ ఛోడ్‌’ వ్యాఖ్యలపై దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

 

భాజపా, ఎన్నికల సంఘంపై ఓటు చోరీ ఆరోపణలు చేసిన రాహుల్‌ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, వ్యక్తిగత అభిప్రాయంగా చూడాల్సిన వ్యాఖ్యలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సముచితం కాదని సుప్రీం అభిప్రాయపడింది.

 

రాజకీయ వేదికలపై వ్యక్తిగత విమర్శలు, నినాదాలు సాధారణమని పేర్కొంటూ, పిటిషన్‌ను విచారణకు అర్హత లేదంటూ తిరస్కరించింది.

Search
Categories
Read More
Telangana
బస్ చార్జీల పెంపునకు బిఆర్ఎస్ పార్టీ "చలోబస్ భవన్" కు పిలుపు. ముందస్తు జాగ్రత్తగా బిఆర్ఎస్ కార్పొరేటర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బస్సు చార్జీలు పెంచినందున నిరసన తెలిపేందుకు  "చలో బస్...
By Sidhu Maroju 2025-10-09 10:03:16 0 47
Andhra Pradesh
కూట‌మి పాల‌న‌లో స్కీంలు లేవు..అన్నీ స్కాంలే
వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ...
By mahaboob basha 2025-07-19 12:47:15 0 853
Madhya Pradesh
Ratlam Car Fraud CM Orders Immediate Police Action
Chief Minister Dr. Mohan Yadav has directed immediate police action following a youth’s...
By Pooja Patil 2025-09-13 10:35:46 0 84
Bharat Aawaz
Supreme Court on Article 21: Don’t Delay Justice, It Costs Freedom
The Supreme Court has reminded that Article 21 the right to life and personal liberty is the...
By Citizen Rights Council 2025-07-23 13:44:34 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com