రేణిగుంట–ఎర్పేడు ప్రాంతాల్లో డ్యూయాంగన్ దర్యాప్తు. |

0
42

తిరుపతి జిల్లా రేణిగుంట, ఏర్పేడు ప్రాంతాల్లో చైనా దేశస్థుడైన డ్యూయాంగన్ నివాసాలపై Enforcement Directorate (ED), Intelligence Bureau (IB) అధికారులు అక్టోబర్ 9న సోదాలు నిర్వహించారు. 

 డ్యూయాంగన్ ‘Big Kitchen’ అనే హోటల్ ద్వారా చైనా ఉద్యోగులకు సేవలు అందిస్తూ, పన్నులు చెల్లించకుండా కోట్ల రూపాయల లావాదేవీలు చైనా దేశానికి మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

 అతని స్క్రాప్ గోడౌన్, బ్యాంకు ఖాతాలు, వివిధ కంపెనీల పేరుతో నిర్వహించిన వ్యాపారాలపై అధికారులు విచారణ చేపట్టారు. 

2021లో వీసా ఉల్లంఘన, ఫోర్జరీ కేసులతో అతను అరెస్టయ్యాడు. ప్రస్తుతం తిరుపతి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు తిరుపతి జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

Search
Categories
Read More
Andhra Pradesh
కనకదుర్గమ్మ ఆలయ పాలన: కొత్త ధర్మకర్తల మండలి సభ్యుల పదవీ స్వీకారం |
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి నూతన సభ్యులు త్వరలో ప్రమాణ...
By Meghana Kallam 2025-10-11 08:58:50 0 70
Andhra Pradesh
కేజీబీవీ గూడూరు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని బి.అనుష్క
కేజీబీవీ గూడూరు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని.బి.అనుష్క 24/10/2025 నుండి 26/10/2025 వరకు...
By mahaboob basha 2025-10-27 23:26:28 0 26
Telangana
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే : హైకోర్టు
 హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై స్టే విధించిన హైకోర్టు తెలంగాణ...
By Sidhu Maroju 2025-10-09 10:38:17 0 52
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com