బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం

0
101

రహదారులు నిర్మించండి

తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కాలనీవాసులు ఎన్ని పర్యాయాలు స్థానిక కౌన్సిలర్ మద్దమ్మతో కలిసి అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన కరువైనది గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ వర్షపు నీటితో గుంతల మయం అయ్యాయి దీంతో కాలనీవాసులు అందరూ కలిసి స్థానిక కౌన్సిలర్ తోపాటు చైర్మన్ జలపాల వెంకటేశ్వర్లు శ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు చైర్మన్ అక్కడికి చేరుకొని రహదారులు పరిశీలించి వెంటనే మరమ్మతు పనులు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భర్త డ్రైవర్ మద్దిలేటి కాలనీ ప్రజలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Bihar
Prashant Kishor stopped from entering Nitish Kumar's home village, claims 'top-down orders'
Jan Suraaj Party founder Prashant Kishor was stopped by district officials from entering Kalyan...
By BMA ADMIN 2025-05-19 18:50:15 0 2K
Telangana
హైవే ప్రాజెక్టులకు భూ స్వాధీనం వేగవంతం |
ముఖ్యమంత్రి అధికారి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రధాన రహదారి ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయాలని...
By Bhuvaneswari Shanaga 2025-09-23 09:44:43 0 156
Andhra Pradesh
ఆసుపత్రుల నిర్ణయంతో ఎన్టీఆర్ వైద్య సేవకు బ్రేక్ |
ఆంధ్రప్రదేశ్‌లో NTR వైద్య సేవ పథకం కింద వైద్య సేవలు అందించే కొన్ని ప్రత్యేక ఆసుపత్రులు...
By Bhuvaneswari Shanaga 2025-09-25 11:00:05 0 33
Andhra Pradesh
కేడర్ వివాదం: ఆమ్రపాలి కొనసాగింపు చర్చకు దారి |
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఐఏఎస్ అధికారిణి కాటా ఆమ్రపాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో...
By Bhuvaneswari Shanaga 2025-10-01 10:13:44 0 39
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com